You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'భర్త వ్యభిచారంలోకి దింపాడు... స్నేహితులు మోసం చేశారు'
ప్రచురణ
తొమ్మిదేళ్లుగా తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ ఓ మహిళ హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. బాల్య వివాహం, ఆ తర్వాత వరకట్న వేధింపులు, వ్యభిచార వృత్తిలోకి దింపిన భర్త, ఆ తర్వాత స్నేహితుల మోసం... ఇలా తనకు ఎదురైన దారుణమైన అనుభవాలను ఆమె తన ఫిర్యాదులో వివరించారు.
బీబీసీ ప్రతినిధి దీప్తి బత్తిని ఆమెతో మాట్లాడారు. ఆ మహిళకు ఎదురైన దారుణమైన అనుభవాలు బాధితురాలి మాటల్లోనే...
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- మీకు మీరే కరోనావైరస్ టెస్ట్ చేసుకోవచ్చు.. గంటలోనే ఫలితం తెలిసిపోతుంది
- మరణ శిక్ష అమలుకు ముందు ఖైదీలు కోరుకున్న చివరి భోజనం ఏమిటో తెలుసా
- శ్రీశైలం పవర్ ప్లాంట్: భారీగా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రయత్నంలోనే ప్రమాదం?
- కరోనావైరస్: ఈ పది దేశాల్లో ఒక్క కోవిడ్-19 కేసు కూడా నమోదుకాలేదు
- హైదరాబాద్లో 6 లక్షల మందికి కరోనా సోకిందని సీసీఎంబీ అంచనా
- జీతాల డబ్బు తీసుకెళ్తున్న విమానం కూలి 8 మంది మృతి
- సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతారని సీడబ్ల్యూసీ నిర్ణయం
- సరకులు కొనేటప్పుడు ఆ ప్యాకెట్లను పట్టుకుంటే కరోనావైరస్ సోకుతుందా
- టీవీ షోలో బంగారం వేట.. గంటల్లోనే రెండు కోట్ల విలువైన బంగారం దొరికింది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)