'భర్త వ్యభిచారంలోకి దింపాడు... స్నేహితులు మోసం చేశారు'
ప్రచురణ
తొమ్మిదేళ్లుగా తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ ఓ మహిళ హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. బాల్య వివాహం, ఆ తర్వాత వరకట్న వేధింపులు, వ్యభిచార వృత్తిలోకి దింపిన భర్త, ఆ తర్వాత స్నేహితుల మోసం... ఇలా తనకు ఎదురైన దారుణమైన అనుభవాలను ఆమె తన ఫిర్యాదులో వివరించారు.
బీబీసీ ప్రతినిధి దీప్తి బత్తిని ఆమెతో మాట్లాడారు. ఆ మహిళకు ఎదురైన దారుణమైన అనుభవాలు బాధితురాలి మాటల్లోనే...
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- మీకు మీరే కరోనావైరస్ టెస్ట్ చేసుకోవచ్చు.. గంటలోనే ఫలితం తెలిసిపోతుంది
- మరణ శిక్ష అమలుకు ముందు ఖైదీలు కోరుకున్న చివరి భోజనం ఏమిటో తెలుసా
- శ్రీశైలం పవర్ ప్లాంట్: భారీగా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రయత్నంలోనే ప్రమాదం?
- కరోనావైరస్: ఈ పది దేశాల్లో ఒక్క కోవిడ్-19 కేసు కూడా నమోదుకాలేదు
- హైదరాబాద్లో 6 లక్షల మందికి కరోనా సోకిందని సీసీఎంబీ అంచనా
- జీతాల డబ్బు తీసుకెళ్తున్న విమానం కూలి 8 మంది మృతి
- సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతారని సీడబ్ల్యూసీ నిర్ణయం
- సరకులు కొనేటప్పుడు ఆ ప్యాకెట్లను పట్టుకుంటే కరోనావైరస్ సోకుతుందా
- టీవీ షోలో బంగారం వేట.. గంటల్లోనే రెండు కోట్ల విలువైన బంగారం దొరికింది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)