You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రూ. కోటి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
ప్రచురణ
మేడ్చల్ జిల్లా కీసర తహసీల్దార్ నాగరాజు రూ. కోటీ 10 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
కీసర మండలం రాంపల్లి దయారాలోని 28 ఎకరాల భూమిపై వివాదం నడుస్తుండగా, రియల్ ఎస్టేట్ సంస్థకు అనుకూలంగా పత్రాలు మార్చేందుకుగాను ఈ లంచం చేతులు మారినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
తహసీల్దారుతో పాటు ఈ వ్యవహారంలో పాల్గొన్న రియల్ ఎస్టేట్ బ్రోకర్, ఏజెంట్, వీఆర్ఏలను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- పీపీఈ కిట్ల పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులు దోచుకుంటున్నాయా...
- ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు సీరియస్... ఐసీయూలో ఉన్నారన్న ఎంజీఎం హాస్పిటల్
- 'జాతీయ ప్రతిజ్ఞ'ను స్కూలు పిల్లలు చదువుతున్నారని ఆ రచయితకు 25 ఏళ్ళ తరువాత తెలిసింది
- పాకిస్తాన్కు భారత్ కంటే ఒక రోజు ముందే స్వాతంత్ర్యం వచ్చిందా? అసలు నిజం ఏంటి?
- కమలా హ్యారిస్ ఎవరు? జో బిడన్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆమెనే ఎందుకు ఎంచుకున్నారు?
- బాల గంగాధర్ తిలక్: కుల వివక్షను, స్త్రీల అణిచివేతను బలంగా సమర్థించారా?
- ఇండియా, ఇరాక్, బ్రిటన్, ఆస్ట్రేలియా.. అన్ని చోట్లా అమ్మోనియం నైట్రేట్ టెన్షన్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)