అయోధ్య భూమి పూజ: ఇన్నాళ్లకు రామ జన్మభూమికి విముక్తి కలిగింది - నరేంద్ర మోదీ

ప్రచురణ

"రామజన్మ భూమి ఈ రోజు విముక్తమైంది. దశబ్దాలపాటు మన రామ్‌లలా డేరాల కింద కాలం గడిపారు. ఇప్పుడాయనకు భవ్యమైన మందిరం సిద్ధమవుతోంది. శతాబ్దాలపాటు అలా పడి ఉన్న ఈ రామ జన్మభూమి ఈ రోజు విముక్తమైంది. ఈ విముక్తికి కారకులైన వారందరికీ 130 కోట్లమంది భారతీయుల తరఫున నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నా" అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేసిన తర్వాత మోదీ ప్రసంగించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)