అయోధ్య భూమి పూజ: ఇన్నాళ్లకు రామ జన్మభూమికి విముక్తి కలిగింది - నరేంద్ర మోదీ
ప్రచురణ
"రామజన్మ భూమి ఈ రోజు విముక్తమైంది. దశబ్దాలపాటు మన రామ్లలా డేరాల కింద కాలం గడిపారు. ఇప్పుడాయనకు భవ్యమైన మందిరం సిద్ధమవుతోంది. శతాబ్దాలపాటు అలా పడి ఉన్న ఈ రామ జన్మభూమి ఈ రోజు విముక్తమైంది. ఈ విముక్తికి కారకులైన వారందరికీ 130 కోట్లమంది భారతీయుల తరఫున నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నా" అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేసిన తర్వాత మోదీ ప్రసంగించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
ఇవి కూడా చదవండి.
- కశ్మీర్: 'ప్రజాస్వామ్యం కొనఊపిరితో ఉంది. రాజకీయ ప్రక్రియ పూర్తిగా స్తంభించింది'
- కశ్మీరీ పండిట్లు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నిబంధనలను వ్యతిరేకిస్తున్నారా
- రాముడు అందరివాడు: ప్రధాని మోదీ
- లౌకికత్వంపై హిందూత్వ గెలిచిన రోజు ఇది: అసదుద్దీన్ ఒవైసీ
- రాత్రికి రాత్రి కుబేరుడైన వ్యాపారికి మరో అరుదైన రత్నం దొరికింది...
- బలూచిస్తాన్లో గల్లంతైన ఈ విద్యార్థి ప్రాణాలతో తిరిగి వస్తారా...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)