You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చూపు లేకున్నా సొంతంగా పదో తరగతి పరీక్షలు రాసిన బాలిక
ప్రచురణ
దృష్టిలోపంతో బాధపడుతున్న ఈ అమ్మాయి వేరేవాళ్ల సాయం లేకుండానే పదో తరగతి పరీక్షలు రాసింది.
మూడో తరగతి చదువుతున్నప్పుడు ఈ అమ్మాయి చూపు కోల్పోయింది.
అప్పటి నుంచి ల్యాప్ టాప్ వాడకంపై ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.
ల్యాప్ టాప్ సహాయంతోనే పదో తరగతి పరీక్షలు రాశారామె.
దృష్టిలోపం సమస్యను ఎలా అధిగమించానన్నది ఆమె మాటల్లోనే వినండి.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: కోవిడ్-19తో మరణించిన ముస్లిం శవాన్ని దహనం చేయడంపై శ్రీలంకలో వివాదం
- కరోనావైరస్: ఒకరిని ఒకరు తాకలేకపోతున్నామనే ఈ బాధ తీరేదెలా?
- కరోనావైరస్: యూరప్లోని వృద్ధాశ్రమాల్లో మృత్యు ఘోష, వందలాది మంది వృద్ధులు మృతి
- కరోనా వైరస్: ఒక డాక్టర్ భార్యగా నేను తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే..
- కరోనావైరస్: తీవ్ర సంక్షోభం దిశగా పాకిస్తాన్.. ఈ కల్లోలాన్ని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తట్టుకోగలదా?
- ఆరోగ్య సేతు: ప్రభుత్వాలు అందిస్తున్న యాప్లు సురక్షితమేనా, రాబోయే రోజుల్లో వాటితో ప్రమాదం ఉందా?
- కరోనావైరస్ మహమ్మారిని తెచ్చింది పేదలు కాదు... సంపన్నులే - అభిప్రాయం
- కరోనావైరస్: డాక్టర్ల మీద దాడులు... ఉమ్మి వేస్తూ అవమానాలు
- కరోనావైరస్: ఒకరిని ఒకరు తాకలేకపోతున్నామనే ఈ బాధ తీరేదెలా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)