చూపు లేకున్నా సొంతంగా పదో తరగతి పరీక్షలు రాసిన బాలిక

ప్రచురణ

దృష్టిలోపంతో బాధపడుతున్న ఈ అమ్మాయి వేరేవాళ్ల సాయం లేకుండానే పదో తరగతి పరీక్షలు రాసింది.

మూడో తరగతి చదువుతున్నప్పుడు ఈ అమ్మాయి చూపు కోల్పోయింది.

అప్పటి నుంచి ల్యాప్ టాప్ వాడకంపై ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.

ల్యాప్ టాప్ సహాయంతోనే పదో తరగతి పరీక్షలు రాశారామె.

దృష్టిలోపం సమస్యను ఎలా అధిగమించానన్నది ఆమె మాటల్లోనే వినండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)