You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గ్రహశకలాన్ని గుర్తించిన సూరత్ బాలికలు
ప్రచురణ
గుజరాత్లోని సూరత్కు చెందిన ఇద్దరు పదో తరగతి విద్యార్థినులు ఒక గ్రహశకలాన్ని గుర్తించారు.
దానికి హెచ్ఎల్వీ 2514 అని పేరు పెట్టారు.
పద్నాలుగేళ్ల వైదేహి వెకారియా, రాధికా లకాణీలు పదో తరగతి చదువుతున్నారు.
హవాయిలోని ఒక టెలిస్కోప్ తీసిన చిత్రాలను పరిశీలించిన వీరు అందులో ఒక గ్రహశకలాన్ని గుర్తించారు.
ఆల్ ఇండియా ఆస్టరాయిడ్ సెర్చ్ క్యాపెంయిన్ 2020లో భాగంగా వారు దీన్ని గుర్తించారు.
ఇంతకీ వారేమంటున్నారో చూడండి.
ఇవి కూడా చదవండి:
- అక్కడ అమ్మాయి పేరు ఎవరికీ చెప్పకూడదు.. పెళ్లి పత్రాల్లో రాయరు, మరణ ధ్రువీకరణల్లో ఉండదు
- ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ హాట్ స్పాట్గా మారిన తూర్పు గోదావరి
- భారత జనాభా ఈ శతాబ్దం చివరికి ఎందుకు తగ్గుతుంది... తగ్గితే ఏమవుతుంది?
- భారత జనాభా ఈ శతాబ్దం చివరికి ఎందుకు తగ్గుతుంది... తగ్గితే ఏమవుతుంది?వ్యాక్సిన్ త్వరలో వచ్చేస్తుందనుకుంటే అది అత్యాశే: ప్రపంచ ఆరోగ్య సంస్థ
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- చైనా, ఇరాన్ల సీక్రెట్ డీల్: భారత్కు ఎంత నష్టం
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
- తూర్పుగోదావరి జిల్లాలో ఒక వ్యక్తి నుంచి 100 మందికి కరోనావైరస్.. ఎలా వ్యాపించింది?
- హైదరాబాద్ నుంచి ఇప్పటివరకు ఎంతమంది వెళ్లిపోయారు
- సెక్స్ వర్కర్లు ఆ దేశంలో రెయిన్ కోట్ ఎందుకు వేసుకుంటున్నారు?
- రిలయన్స్ జియో 5జీ వస్తోంది.. కానీ భారతీయులు ఎన్నాళ్లు ఎదురు చూడాలి?
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)