You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: బిహార్ ఆస్పత్రి ఐసీయూలో 36 గంటలుగా పేషెంట్ల పక్కనే శవాలు
ప్రచురణ
పట్టణాలు, నగరాలను వణికిస్తున్న కరోనా ఇప్పుడు భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వేగంగా విస్తరిస్తోంది. దీంతో గ్రామాల్లో అరకొర వైద్య సౌకర్యాలతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆక్సిజన్ లేక ప్రాణాలు పోతున్నాయి. ఐసీయూలో రోగులు చనిపోయినా 36 గంటల పాటు ఎవరూ పట్టించుకోకుండా వదిలేశారు. దీంతో, పక్కనే ఇతర రోగులు నరకం చూశారు.
గ్రామాల్లో కరోనా వైద్య సదుపాయాలపై బీబీసీ ప్రత్యేక కథనం.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: గాలి ద్వారా వ్యాప్తి చెందడమంటే ఏంటి? దీని గురించి ఎందుకు తెలుసుకోవాలి?
- వ్యాక్సిన్ త్వరలో వచ్చేస్తుందనుకుంటే అది అత్యాశే: ప్రపంచ ఆరోగ్య సంస్థ
- కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా మందుల కొరతకి దారి తీయవచ్చా?
- కరోనావైరస్ భారత ఫార్మా పరిశ్రమను దెబ్బ తీస్తుందా?
- కరోనావైరస్ లాంటి అంటువ్యాధులు ఇటీవలి కాలంలోనే పుట్టుకొస్తున్నాయి... ఎందుకిలా?
- కరోనావైరస్: అన్ని వైరస్లు ఒకేసారి అంతమైపోతే ఏం జరుగుతుంది? మానవులు సుఖంగా బతకగలరా?
- కోవిడ్-19 టీకా కోసం ప్రపంచమంతా భారత్ వైపు ఎందుకు చూస్తోంది?
- కరోనావైరస్: మూలికా వైద్యానికి వైరస్ లొంగుతుందా? టీ తాగితే రాకుండా ఉంటుందా?
- పసుపు, మిరప వంటి మసాలా దినుసుల వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్లను ఎదుర్కోవచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)