పొలాల్లో మద్యం సీసాలు

పొలాల్లో మద్యం సీసాలు
ప్రచురణ

పంట పొలాలు మద్యం సీసాలతో నిండిపోతున్నాయి.

కర్నూలు జిల్లా ఆలూరు, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లోని కొన్ని గ్రామాల్లో ఈ పరిస్థితి కనిపించింది.

సాయంత్రమైతే మందబాబులు పొలాల్లో కూర్చుని మద్యం తాగుతున్నారని రైతులు చెబుతున్నారు.

తాగాక ఖాళీ సీసాలను పొలాల్లోనే కుప్పలుగా పడేసి వెళ్లిపోతున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)