పూల పెంపకంలో పెరిగిన ఖర్చులు.. పడిపోయిన దిగుబడులు...
పూల పెంపకంలో పెరిగిన ఖర్చులు.. పడిపోయిన దిగుబడులు...
ప్రచురణ
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల దుష్ప్రభావాలను అనేక రంగాలు చవి చూస్తున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పూలమొక్కల సాగు చేసే రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు.
పెరిగిన రసాయనాలు, ఎరువుల ధరలతో పాటు కూలీలు దొరకకపోవడం వంటి అనేక సమస్యలు రైతులను ఇబ్బంది పెడుతున్నాయి.
పూల పెంపకంలో వాతావరణ మార్పుల ప్రభావంపై మహారాష్ట్ర నుంచి బీబీసీ ప్రతినిధులు అమృత దుర్వే, షార్దుల్ కదమ్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:
- చార్లెస్ శోభరాజ్: పదేళ్లలో 20 మర్డర్లు, 5కిపైగా దేశాల్లో హత్య కేసులు, 4 దేశాల జైళ్ల నుంచి పరారీ.. ఎవరీ ‘బికినీ కిల్లర్’
- ఫిఫా ప్రపంచ కప్ వేదికగా ఖతార్ మత ప్రచారం చేసిందా
- అవతార్ 2: ‘కథలో పస లేదు, కథనంలో వేగం లేదు, పాత్రల్లో దమ్ము లేదు.. టెర్మినేటర్ బెటర్’ - బీబీసీ రివ్యూ
- కరోనా: బీఎఫ్7.. ఈ ఒమిక్రాన్ సబ్వేరియంట్ ఎంత డేంజరస్
- ఖతార్: కనీసం ఒక్క నది, తాగడానికి నీటి చుక్కలేని ఈ దేశం.. ఫుట్బాల్ పిచ్ల కోసం నీటిని ఎలా సృష్టిస్తోంది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)



