రోజూ తనకు అన్నం పెట్టే వ్యక్తి చనిపోయినప్పుడు కొండముచ్చు ఏం చేసింది?

ప్రచురణ

ఇన్నాళ్లూ తన కడుపు నింపిన వ్యక్తి చనిపోవడంతో, ఈ కొండముచ్చు ఇలా ఆయన శవం దగ్గరే ఉండిపోయింది.

ఇది శ్రీలంకలోని బట్టికలోవాలో జరిగింది.

బట్టికలోవాలోని తలంగూడ ప్రాంతానికి చెందిన 56 ఏళ్ల పీతాంబరం రాజన్...

అడవి నుంచి వచ్చిన ఈ కొండముచ్చుకు రోజూ ఆహారం పెట్టేవారని ఆయన బంధువులు చెప్పారు.

అక్టోబర్ 17న ఆయన అనారోగ్య కారణాలతో చనిపోయారు.

ఆయన చనిపోయన రోజు కొండముచ్చు ఎలా ప్రవర్తించిందో ఈ వీడియో కథనంలో చూడండి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)