You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రోజూ తనకు అన్నం పెట్టే వ్యక్తి చనిపోయినప్పుడు కొండముచ్చు ఏం చేసింది?
ప్రచురణ
ఇన్నాళ్లూ తన కడుపు నింపిన వ్యక్తి చనిపోవడంతో, ఈ కొండముచ్చు ఇలా ఆయన శవం దగ్గరే ఉండిపోయింది.
ఇది శ్రీలంకలోని బట్టికలోవాలో జరిగింది.
బట్టికలోవాలోని తలంగూడ ప్రాంతానికి చెందిన 56 ఏళ్ల పీతాంబరం రాజన్...
అడవి నుంచి వచ్చిన ఈ కొండముచ్చుకు రోజూ ఆహారం పెట్టేవారని ఆయన బంధువులు చెప్పారు.
అక్టోబర్ 17న ఆయన అనారోగ్య కారణాలతో చనిపోయారు.
ఆయన చనిపోయన రోజు కొండముచ్చు ఎలా ప్రవర్తించిందో ఈ వీడియో కథనంలో చూడండి
ఇవి కూడా చదవండి:
- స్త్రీల వైద్యుడుగా పనిచేసే పురుషుడి జీవితం ఎలా ఉంటుంది?
- 5 గంటల కంటే తక్కువ నిద్రతో ఆరోగ్యం దెబ్బతింటుంది - తాజా అధ్యయనం.. మంచి నిద్రకు 6 మార్గాలు
- బీటీఎస్: ఆడుతూ, పాడుతూ ఏడాదికి రూ. 800 కోట్లు సంపాదించే ఈ యువకులు రెండేళ్లు ఆర్మీలో చేరుతున్నారు, ఎందుకు?
- బ్రిటన్ ప్రధాన మంత్రిపై ఎంపీల తిరుగుబాటు ఎందుకు? లిజ్ ట్రస్ పీఎంగా ఇంకెంత కాలం మనుగడ సాగించగలరు?
- హైదరాబాద్ సెక్స్ స్కాండల్: ఆనాటి బ్రిటీష్ సామ్రాజ్యంలో సంచలనం సృష్టించిన సెక్స్ కుంభకోణం కథ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)