యుక్రెయిన్పై మరిన్ని దాడులు చేస్తామని పుతిన్ వార్నింగ్
ప్రచురణ
ఆక్రమిత క్రైమియాను రష్యాతో కలిపే వంతెనపై శనివారం జరిగిన బాంబుదాడులకు ప్రతీకారంగానే.. సోమవారం ఎదురుదాడులు చేశామని ప్రకటించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.
బ్రిడ్జిని పేల్చి వేసింది యుక్రేనియన్లేనని ఆరోపించిన పుతిన్ ఈ ఉగ్రవాద చర్యకు జవాబుగా మరిన్ని దాడులు చేస్తామన్నారు.
బీబీసీ రష్యా ఎడిటర్ స్టీవ్ రోజెన్బర్గ్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- క్రైమియా బ్రిడ్జిని ఎవరు, ఎలా పేల్చారు?
- మొబైల్ ఫోన్లు చోరీ అయితే పోలీసులు ఎలా వెతికి పట్టుకుంటారో తెలుసా?
- కొల్లాపూర్ మహాలక్ష్మి - అంబాబాయి ఆలయం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
- రాజరాజ చోళుడు హిందువు కాదా, అసలు హిందూ అనే మతమే లేదా, చరిత్ర ఏం చెబుతోంది?
- బల్లి పడితే ఆహారం విషపూరితం అవుతుందా, ఇంట్లో బల్లులు లేకపోతే మనుషులకు ఏం జరుగుతుంది?
- మీరు డార్క్ చాక్లెట్ను ఇష్టంగా తింటారా, అది ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)