అమెరికాకు అక్రమ వలస ప్రయాణంలో 48 మంది మృతి
ప్రచురణ
అమెరికాలోని టెక్సస్ రాష్ట్రం, శాన్ ఆంటోనియో నగర శివార్లలో దారి పక్కన ఆగి ఉన్న ఓ ట్రక్కులో 46 మంది చనిపోయి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.
వీళ్లంతా ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా మెక్సికో నుంచి వలస వచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు.
ప్రాణాలతో మిగిలిన 16 మందిని ఆసుపత్రికి తరలించారు.
మరిన్ని వివరాలు బీబీసీ ప్రతినిధి ఆజదేహ్ మొషీరీ అందిస్తున్న రిపోర్ట్లో చూద్దాం.
ఇవి కూడా చదవండి:
- అమ్మాయి పెళ్లికి రూ.71 లక్షలు పొందే మార్గం ఇది
- కండోమ్ వాడకంపై ఏపీ, తెలంగాణ పురుషులు ఏమంటున్నారు?
- మల విసర్జన రోజుకు ఎన్నిసార్లు చేయాలి? వస్తున్నా టాయ్లెట్కి వెళ్లకుండా ఆపుకుంటే ఏం జరుగుతుంది?
- ప్రేమలో పడిపోవడం సరే, మరి బయటపడడం ఎలా? 18వ శతాబ్దికి చెందిన ఓ సన్యాసి చెప్పిన రహస్యాలు
- జగనన్న కాలనీలు: నిర్మాణ సమస్యలపై లబ్ధిదారులు ఏమంటున్నారు, కొందరు పట్టాలు వెనక్కి ఇచ్చేస్తున్నారెందుకు?
- అల్లూరి సీతారామరాజు: బ్రిటిష్ ప్రభుత్వాన్ని కంగారు పెట్టించిన మన్యం వీరుడు, 27 ఏళ్లకే ఎలా కన్నుమూశారో తెలుసా?
- పీవీ నరసింహారావు.. ‘నిశ్శబ్దంగా దేశానికి మేలు చేసిన ప్రధానమంత్రి’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)

