యుక్రెయిన్ ధాన్యం లూటీపై బీబీసీ ఇన్వెస్టిగేషన్ - బయటపడిన ఆధారాలు
ప్రచురణ
యుక్రెయిన్లో రష్యన్ సైన్యాలు టన్నుల కొద్ది ధాన్యాన్ని లూటీ చేస్తున్నాయని బీబీసీ పరిశోధనలో వెల్లడైంది.
ప్రపంచంలో అతి పెద్ద గోధుమ ఎగుమతిదారు అయిన యుక్రెయిన్ నుంచి ఎగుమతులు ఆగిపోతే.... ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాలు క్షామం బారిన పడతాయని యూఎన్ హెచ్చరిస్తోంది.
అయితే ధాన్యం లూటీ ఆరోపణలను రష్యా తోసిపుచ్చింది. కానీ, రష్యా ఏర్పాటు చేసిన అధికారులు జారీ చేసిన డిక్రీల్లో యుక్రెయిన్ ధాన్యాన్ని జాతీయం చేస్తున్నట్టుగా పేర్కొన్నారు.
బీబీసీ ప్రతినిధి నిక్ బీక్ అందిస్తున్న ప్రత్యేక కథనం.
ఇవి కూడా చదవండి:
- అమ్మాయి పెళ్లికి రూ.71 లక్షలు పొందే మార్గం ఇది
- కండోమ్ వాడకంపై ఏపీ, తెలంగాణ పురుషులు ఏమంటున్నారు?
- మల విసర్జన రోజుకు ఎన్నిసార్లు చేయాలి? వస్తున్నా టాయ్లెట్కి వెళ్లకుండా ఆపుకుంటే ఏం జరుగుతుంది?
- ప్రేమలో పడిపోవడం సరే, మరి బయటపడడం ఎలా? 18వ శతాబ్దికి చెందిన ఓ సన్యాసి చెప్పిన రహస్యాలు
- జగనన్న కాలనీలు: నిర్మాణ సమస్యలపై లబ్ధిదారులు ఏమంటున్నారు, కొందరు పట్టాలు వెనక్కి ఇచ్చేస్తున్నారెందుకు?
- అల్లూరి సీతారామరాజు: బ్రిటిష్ ప్రభుత్వాన్ని కంగారు పెట్టించిన మన్యం వీరుడు, 27 ఏళ్లకే ఎలా కన్నుమూశారో తెలుసా?
- పీవీ నరసింహారావు.. ‘నిశ్శబ్దంగా దేశానికి మేలు చేసిన ప్రధానమంత్రి’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)

