You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తూర్పు యుక్రెయిన్లో రష్యన్ సేనల భీకర దాడులు
ప్రచురణ
తూర్పు యుక్రెయిన్లోని పారిశ్రామిక నగరం సెవెరోదోనియస్క్పై రష్యన్ దళాలు పట్టు బిగిస్తున్నాయి.
నగరంలోని 70 శాతం ప్రస్తుతం రష్యన్ల చేతుల్లో ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు.
యుక్రేనియన్లు వెనక్కి మళ్లవచ్చని, లిషీచాన్స్క్లోని దోనియెస్క్ నదీ తీరంలో సురక్షితంగా దాడి చేయగల ప్రాంతాలకు చేరుకోవచ్చని బ్రిటిష్ నిఘా విభాగం చెబుతోంది.
యుద్ధం ప్రారంభ సమయంలో యుక్రెయిన్ ఈ వ్యూహాన్ని అమలు చేసింది.
కీయెవ్ నుంచి జేమ్స్ వాటర్ హౌస్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ‘కింగ్’ కాకుండా ‘కింగ్ మేకర్’ పాత్ర పోషించగలరా? పొత్తుల కోసం పవన్ కల్యాణ్కు ‘పట్టం’ కట్టగలరా?
- భాగ్యలక్ష్మి ఆలయం: చార్మినార్ పక్కనే ఉన్న ఈ గుడిని ఎప్పుడు కట్టారు, చరిత్ర ఏం చెబుతోంది
- కోనసీమకి ఆ పేరు ఎలా వచ్చింది? ఈ ప్రాంతం అంత ప్రత్యేకంగా ఎలా నిలిచింది?
- 33 మంది ఖైదీల కళ్లలో యాసిడ్ పోసిన పోలీసులు, 40 ఏళ్ల కిందటి ఘటన బాధితులు ఇప్పుడెలా ఉన్నారు
- బందరు లడ్డూను ఎలా తయారు చేస్తారు? దీనికి అంత ప్రత్యేకత ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)