చైనా: కఠిన లాక్డౌన్ విధించిన షాంఘై నగరంలో ఏం జరుగుతోంది?
ప్రచురణ
చైనాలోని ప్రధాన నగరాల్లో ఒకటైన షాంఘైలో భారీగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. రెండేళ్ల తర్వాత షాంఘైలో మళ్లీ కఠిన లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ప్రజలు ఏమంటున్నారు?
ఇవి కూడా చదవండి:
- 8 ఏళ్లు బోకో హరాం తీవ్రవాదుల చెరలో గడిపి, ఇద్దరు పిల్లలకు తల్లి అయిన అమ్మాయి కథ..
- జహంగీర్పురి అల్లర్లు: దిల్లీలో మత కలహాలపై మోదీని ప్రశ్నించిన మార్టినా నవ్రతిలోవా
- అగ్రవర్ణ ప్రజల కంటే ఆదివాసీలు, దళితులు ముందే మరణిస్తున్నారా
- పాకిస్తాన్ ప్రధాని ఇద్దరి భార్యల్లో ‘ఫస్ట్ లేడీ’ హోదా ఎవరికి దక్కనుంది
- జంతువుల కళేబరాల్లో రహస్యంగా డ్రగ్స్ తరలిస్తున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)