కజకిస్తాన్లో క్రిప్టో మైనింగ్ చేస్తున్న మొదటి మహిళ ఈమే..
ప్రచురణ
చైనాలో క్రిప్టో కరెన్సీపై నిషేధం విధించడంతో.. బిట్కాయిన్ మైనింగ్ చేస్తున్న ప్రపంచంలో రెండో పెద్ద దేశంగా కజకిస్తాన్ ఆవిర్భవించింది.
ఈ దేశంలో క్రిప్టో మైనింగ్ చేస్తున్న మొదటి మహిళ ఈమె.
క్రిప్టో మైనింగ్ గురించి, ఈ సరికొత్త ఆదాయ వనరు కారణంగా పర్యావరణంపై పడుతున్న ప్రభావం గురించి ఆమె ఏమంటున్నారంటే..
ఇవి కూడా చదవండి:
- బ్యాంకు హ్యాక్ అయితే ఖాతాదారుల పరిస్థితి ఏంటి? వారి డబ్బు ఎవరు చెల్లిస్తారు?
- హైమెనోప్లాస్టీ: కన్వత్వ శస్త్రచికిత్సలపై ఎందుకు నిషేధం విధించాలని చూస్తున్నారు?
- బడ్జెట్ 2022: ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘బడ్జెట్’ను ఎందుకు ఎర్రని వస్త్రంలో చుట్టి తీసుకుని వస్తారు
- అమెరికాలో పరమహంస యోగానంద ఆశ్రమంలో మహాత్ముడి అస్థికలు.. గాంధీ వారసులకు దీనిపై అభ్యంతరం ఎందుకు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)