You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కజకిస్తాన్: నిరసనకారులపై పేలిన తుపాకులు
కజాకిస్తాన్ ఘర్షణల్లో తుపాకులు పేలుతున్నాయి.
నిరసనకారులతో కఠినంగా వ్యవహరించాలని దేశ అధ్యక్షుడు కాశిమ్ జోమార్ట్ ఆదేశాలు ఇచ్చారు.
ఎలాంటి హెచ్చరికలూ లేకుండానే కాల్పులు జరపమని సైన్యాన్ని ఆయన ఆదేశించారు.
దేశ ప్రధాన నగరం అల్మాటీలో చెలరేగిన అల్లర్లను అణచివేసే ప్రయత్నంలో 26 మంది ప్రదర్శనకారులను కాల్చి చంపామని ప్రభుత్వ బలగాలు చెబుతున్నాయి. మరోవైపు 18 మంది భద్రతా అధికారులు కూడా ఈ ఘర్షణల్లో చనిపోయారని, వందల మంది గాయపడ్డారని అంటున్నారు.
ఈ ఘర్షణలు మొదలవడానికి కారణం - ఇంధన ధరల పెంపు. ఎల్పీజీ ధరలపై సబ్సిడీని ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో వాటి ధరలు రెండింతలయ్యాయి. దాంతో ప్రజలు వీధుల్లోకి వచ్చారు.
ఇవి కూడా చదవండి:
- అమెరికా, రష్యా, భారత్లకు చంద్రుడిపై ఎందుకంత ఆసక్తి
- కేసీఆర్ను ఫాంహౌస్ నుంచి లాక్కొచ్చి జైల్లో పడేస్తాం
- అపార్ట్మెంట్లో 9 మంది చిన్నారులు సహా 19 మంది మృతి
- ‘‘నరక ద్వారం’ పూర్తిగా మూసివేద్దాం.. మార్గం వెతకండి’’
- తెలంగాణ: జీఓ 317 ఏమిటి? ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
- ఒమిక్రాన్: తెలుగు రాష్ట్రాల్లో ఒక్క రోజులో కేసులు రెట్టింపు, మూడో వేవ్ మొదలైందా
- ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల వివాదం: రాంగోపాల్ వర్మ వర్సెస్ పేర్ని నాని.. ఎవరి లాజిక్ ఏంటి?
- ఆన్లైన్ ప్రేమతో ఎడారి పాలైన పాకిస్తాన్ యువకుడు.. ప్రేయసిని కలిసేందుకు సరిహద్దు దాటి భారత్లోకి చొరబాటు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)