You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సింట్రోపిక్ అగ్రికల్చర్: కరువు నేలల్లోనూ వ్యవసాయం చేయడానికి కొత్త మార్గం?
ప్రచురణ
స్విట్జర్లాండ్కు చెందిన జీవశాస్త్రవేత్త ఒకరు బ్రెజిల్కు వలస వెళ్లారు.
అక్కడి అమెజాన్ అడవుల్లో ఆయన వ్యవసాయం చేయడం ప్రారంభించారు.
వాస్తవానికి ఆయన అక్కడ బంజరు భూములు, కరువు నేలలనే తన వ్యవసాయానికి ఎంచుకున్నారు.
నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ఆ భూముల్లో కూడా ఆయన వ్యవసాయం చేస్తూ.. జీవ వైవిధ్యాన్ని పెంచుతూ కొత్త మార్గాన్ని చూపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- అంతరించిపోతున్న అరుదైన మంచినీటి చేప.. ఇలా కాపాడుతున్నారు..
- సయాజీ లక్ష్మణ్ శీలం: మహారాష్ట్ర అసెంబ్లీకి తొలి స్పీకర్ తెలుగు వ్యక్తే..
- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొత్త కారు ధర ఎంత? రూ.12 కోట్లు కాదంటున్న అధికారులు
- మనిషి, మొసళ్ల మధ్య మనుగడ పోరాటం
- కోవిడ్ మహమ్మారి: 2021లో నేర్చుకున్న గుణపాఠాలేంటి, మున్ముందు ఏం చేయాలి ?
- కొంపముంచిన అలెక్సా, పదేళ్ల చిన్నారికి ప్రమాదకరమైన చాలెంజ్
- గోవాలో క్రిస్టియానో రొనాల్డో విగ్రహ ఏర్పాటుపై వివాదం
- అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగామిని భూమిపైకి తెచ్చేందుకు డబ్బుల్లేక ప్రభుత్వం అక్కడే ఉంచేసింది
- WAN-IFRA ‘సౌత్ ఏసియా డిజిటల్ మీడియా అవార్డ్స్’లో బీబీసీకి 4 పురస్కారాలు
- స్పైడర్ మ్యాన్ జోరుకు అల్లు అర్జున్ పుష్ప, రణ్వీర్ సింగ్ 83 తగ్గక తప్పలేదా? బాక్సాఫీస్ వద్ద మార్వెల్ సినిమా కలెక్షన్ల జోరుకు కారణాలేంటి?
- మీకూ ఇలాంటి మెసేజ్ వచ్చిందా?.. ‘24 గంటల్లో డబ్బు రెట్టింపు.. 50 వేలు పెట్టుబడి పెడితే ఆరు లక్షలు’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)