ఇండియా-పాక్ టీ20: స్టేడియం వెలుపల అభిమానుల సందడే సందడి

ప్రచురణ

దుబయ్‌లో ఇండియా-పాకిస్తాన్ టీ20 మ్యాచ్‌ హంగామా అప్పుడే మొదలైపోయింది.

స్టేడియం దగ్గరకు ఇప్పటికే భారీగా చేరుకున్న ఇరు దేశాల క్రికెట్ ఫ్యాన్స్ గెలిచేది తమ జట్టేనంటూ సందడి చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)