ఇండియా-పాకిస్తాన్ టీ20 మ్యాచ్‌కు టికెట్లు ఫ్రీగా ఇస్తున్నారు...

వీడియో క్యాప్షన్, ఇండియా-పాకిస్తాన్ టీ20 మ్యాచ్‌కు టికెట్లు ఫ్రీగా ఇస్తున్నారు...
ప్రచురణ

దుబాయ్‌లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌కు ఆ కంపెనీ తమ ఉద్యోగులకు ఫ్రీ టికెట్లతో పాటు, సెలవు కూడా ఇచ్చి పంపించింది.

ఇవే కాదు, తర్వాత జరగబోయే మ్యాచ్‌లకూ టికెట్లు ఫ్రీగా ఇస్తామని చెప్తోంది. ఇంతకీ ఇదంతా ఎందుకో తెలుసా...?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)