అడవి దుప్పి మెడలో చిక్కుకున్న టైరు.. 2 ఏళ్ల తర్వాత అధికారులు తీసుకున్న ప్రమాదకర నిర్ణయం
ప్రచురణ
ఒక అడవి దుప్పి మెడలో టైరు చిక్కుకు పోయింది. కొమ్ములు అడ్డుగా ఉండటంతో ఆ టైరును వదిలించుకోలేక రెండేళ్లు అలాగే గడిపింది ఆ మూగజీవి. దీనిని గమనించిన అధికారులు మత్తు మందు ఇచ్చి, టైరును తొలగించే ప్రయత్నం చేశారు. కానీ, సాధ్యం కాలేదు. దీంతో అధికారులు తీసుకున్న ప్రమాదకరమైన ఆ నిర్ణయం ఏంటంటే..
ఇవి కూడా చదవండి:
- తరతరాలుగా అమ్మమ్మలు, నానమ్మలు చేసే సంప్రదాయ మసాజ్ రహస్యం కనిపెట్టిన అమెరికా పరిశోధకులు
- భూతవైద్యం పేరుతో మహిళపై అత్యాచార యత్నం, హత్య.. నిందితుడిని కొట్టి చంపిన గ్రామస్థులు
- భారతదేశంలో రికార్డులకెక్కని భాషలెన్ని... అంతరించిపోతున్న వాటిని కాపాడుకునేదెలా?
- బంగ్లాదేశ్లో హిందువుల భద్రతపై భారత్కు షేక్ హసీనా హెచ్చరిక, ఎందుకు?
- కేరళ వరదలు: 26కు చేరిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయ కార్యక్రమాలు
- భారత్లో పిల్లలకు కోవిడ్ వ్యాక్సీన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
- సెక్సువల్ అటానమీ: భార్య శరీరంపై భర్తకు సర్వ హక్కులు ఉంటాయా? సెక్స్ భంగిమల కోసం బలవంతం చేయవచ్చా?
- బ్రిటన్ ఎంపీ హత్య: ప్రపంచ వ్యాప్తంగా ఎంపీలు, రాజకీయ నాయకులకు ఎలాంటి భద్రత ఉంటుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)