కరోనాతో నష్టాల్లో ఉన్న సినిమా పరిశ్రమకు జేమ్స్‌ బాండ్‌ కొత్త సినిమా ఉత్తేజాన్నిస్తుందా

వీడియో క్యాప్షన్, కరోనాతో నష్టాల్లో ఉన్న సినిమా పరిశ్రమకు జేమ్స్‌ బాండ్‌ కొత్త సినిమా ఉత్తేజాన్నిస్తుందా?
ప్రచురణ

జేమ్స్ బాండ్ కొత్త చిత్రం 'నో టైమ్ టు డై' విడుదలతో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద సందడి మొదలైంది.

బాండ్‌గా డేనియల్ క్రెగ్ కి ఇది చివరి చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

హాలీవుడ్ సినిమాల అభిమానులకి యాక్షన్ విందును అందించేందుకు బాండ్ సిద్ధమయ్యాడు.

కోవిడ్ కారణంగా నష్టాల్లో ఉన్న సినీ పరిశ్రమలో ఈ సినిమా కదలిక తెస్తుందని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)