You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పెరట్లో బావి తవ్వుతుంటే రూ. 700 కోట్ల విలువైన నీలమణులు దొరికాయి
ప్రచురణ
అదృష్టమంటే ఇదే. ఇంటి పెరట్లో బావి కోసం తవ్వుతుండగా అనుకోకుండా కోట్ల విలువైన నీలమణులు దొరికాయి.
ఒక పెద్ద రాయిలో అనేక చిన్న చిన్న ఇంద్రనీలపు రాళ్లు ఉన్నాయి. దీన్ని నీలమణుల క్లస్టర్ (Sapphire cluster) అని పిలుస్తున్నారు.
ఈ నీలపు రాయి బరువు 510 కేజీలు (2.5 మిలియన్ కేరట్లు) తూగింది.
ప్రపంచంలో ఇప్పటి వరకు దొరికిన నీలమణుల్లో ఇదే అత్యంత పెద్దదని అంటున్నారు.
ఇవి కూడా చదవండి
- ఇంటి పెరట్లో బావి తవ్వుతుండగా రూ.745 కోట్ల విలువైన నీలమణులు దొరికాయి
- అందం కోసం సెక్స్ ఒప్పందాలు: ‘నాకు కాస్మోటిక్ సర్జరీ చేయిస్తే నా శరీరం ఆరు నెలలు నీదే’
- 1778 తర్వాత అదృశ్యమైంది, 235 సంవత్సరాలు గడిచాక సముద్రం అడుగున కనిపించింది
- 'జీన్స్ వేసుకుని పూజలో పాల్గొందని కొట్టి చంపేశారు'
- మగవాళ్లకు సంతాన నిరోధక మాత్రలు ఎందుకు లేవు? సైన్స్ ఏం చెబుతోంది
- వెక్కిళ్లు ఎందుకొస్తాయి? ఆగాలంటే ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)