మూడు నగరాలపై పట్టు కోసం తాలిబన్ భీకరపోరు
ప్రచురణ
అఫ్గానిస్తాన్లో మూడు నగరాలపై పట్టు కోసం తాలిబన్ల భీకర దాడులు చేస్తున్నారు.
గతంలో బ్రిటిష్ దళాలు గస్తీ కాసిన లష్కర్ గాహ్ నగరంలోని కూడలి ఇప్పుడు తమదే అంటున్నారు తాలిబన్లు.
ఇవి కూడా చదవండి:
- ఇంటి పెరట్లో బావి తవ్వుతుండగా రూ.745 కోట్ల విలువైన నీలమణులు దొరికాయి
- అందం కోసం సెక్స్ ఒప్పందాలు: ‘నాకు కాస్మోటిక్ సర్జరీ చేయిస్తే నా శరీరం ఆరు నెలలు నీదే’
- 1778 తర్వాత అదృశ్యమైంది, 235 సంవత్సరాలు గడిచాక సముద్రం అడుగున కనిపించింది
- 'జీన్స్ వేసుకుని పూజలో పాల్గొందని కొట్టి చంపేశారు'
- మగవాళ్లకు సంతాన నిరోధక మాత్రలు ఎందుకు లేవు? సైన్స్ ఏం చెబుతోంది
- వెక్కిళ్లు ఎందుకొస్తాయి? ఆగాలంటే ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)