కరోనావైరస్ కేసులు భారత్‌లో మళ్లీ పెరగడానికి ఈ కొత్త వేరియంటే కారణమా?

వీడియో క్యాప్షన్, భారత్‌లో కరోనా సెకెండ్‌వేవ్‌కి ఈ కొత్త వేరియంటే కారణమా?
ప్రచురణ

భారతదేశంలో మళ్లీ కరోనాకేసులు పెరగడానికి తన రూపాన్ని మార్చుకుంటున్న కరోనావైరస్సే కారణమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

మరి కరోనా డబుల్ మ్యూటెంట్ ప్రాణాంతకమా? దీనిపై కోవిడ్‌వ్యాక్సీన్ పనిచేస్తుందా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)