గురజాడ రాసిన 'దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్' కవిత చదివిన ప్రధాని మోదీ

ప్రచురణ

'సొంత లాభం కొంత మానుకు, పొరుగు వాడికి తోడుపడవోయి.. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయి...' అని గురజాడ అప్పారావు రాసిన కవితన ప్రధాని నరేంద్ర మోదీ వినిపించారు.

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సీన్ పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తూ మోదీ ఈ తెలుగు కవితను ప్రస్తావించారు.

గురజాడ కవిత మోదీ మాటల్లో ఎలా ఉందో మీరే వినండి...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)