ఘనా: బొగ్గు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా ఒక్కడి పోరాటానికి తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం
ప్రచురణ
ఘానాలో బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలన్న ప్రణాళికలకు వ్యతిరేకంగా పర్యావరణ కార్యకర్త చిబీజ్ ఇజికీల్ నాలుగేళ్లు పోరాటం చేశారు.
చిబీజ్ స్థానిక ప్రజలను ఏకం చేసి విద్యుత్ ప్లాంటు నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాడారు.
ఆ విద్యుత్ కేంద్రం కలిగించే నష్టాన్ని తెలియజేయడంతోపాటు రెన్యువబుల్ ఎనర్జీపై దృష్టిసారించేలా ప్రభుత్వాన్ని ఒప్పించారు.
ఆయన నిర్విరామ పోరాటానికి ప్రఖ్యాత గోల్డ్మ్యాన్ ఎన్వైర్మెంటల్ అవార్డు లభించింది.
ఇవి కూడా చదవండి:
- కంభం చెరువుకు అంతర్జాతీయ గుర్తింపు ఎలా వచ్చింది... స్థానిక రైతులు ఏం ఆశిస్తున్నారు?
- వ్యవసాయానికి సాయం చేస్తున్న మొదటి ప్రభుత్వం మోదీ ప్రభుత్వమేనా?
- భాగ్యలక్ష్మి ఆలయం: చార్మినార్ పక్కనే ఉన్న ఈ గుడిని ఎప్పుడు కట్టారు? చరిత్ర ఏం చెబుతోంది?
- ఆలయంలో ముద్దు సీన్, నెట్ఫ్లిక్స్పై సోషల్ మీడియాలో ఆగ్రహం
- రైతు ఆత్మహత్యలు: ‘మా అమ్మను వ్యవసాయం చేయనివ్వను’
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- "పార్లమెంటుకు పట్టని అన్నదాతల వ్యథలు"
- జీరో బడ్జెట్ వ్యవసాయం అంటే ఏమిటి? కేంద్ర ఆర్ధికమంత్రి ఏపీని ఎందుకు ప్రస్తావించారు...
- స్మార్ట్ వ్యవసాయం: భూమి అక్కర్లేదు, కూలీలతో పనిలేదు... అత్యంత వేగంగా పంటలు పండించొచ్చు
- రైతన్న రిటైర్మెంట్: వ్యవసాయ విరమణ సన్మానం చేసిన కుమారులు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)