రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి 5,400 కిలోల బాంబు పేలింది

వీడియో క్యాప్షన్, రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి 5,400 కిలోల బాంబు పేలింది
ప్రచురణ

రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ వాడిన శక్తిమంతమైన బాంబు ఒకటి ఇటీవల పోలాండ్‌లో దొరికింది. 1945లో జర్మన్ క్రూజర్ లట్జోను ముంచివేసిన దాడిలో బ్రిటన్ ఈ బాంబును వదిలివెళ్లింది. దానిని నీటిలో నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా పేలిపోయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)