కరోనావైరస్: ‘పది లక్షల మంది’ విదేశీయులు దుబయ్‌ను విడిచిపెడుతున్నారు.. ఎందుకు?

వీడియో క్యాప్షన్, కరోనావైరస్: దుబయ్ ఖాళీ అవుతోందా?
ప్రచురణ

కరోనా వైరస్ దుబయ్‌లో ఉండే విదేశీయులపై తీవ్రమైన ప్రభావం చూపింది. దుబయ్ చట్టాల ప్రకారం అక్కడ విదేశీయులు ఎంత కాలం నివసించినా.. వారికి ఎలాంటి పౌరసత్వం కానీ, ప్రభుత్వ పథకాలు కానీ లభించవు. కరోనా ప్రభావం తర్వాత అక్కడి ఉద్యోగాలు కోల్పోయిన విదేశీయులంతా తమ స్వదేశాలకు వెళ్లిపోవాలనుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)