'కరోనా కష్టకాలంలో నాకు నా పెళ్లి కంటే ప్రజల బాగోగులు చూడడమే ముఖ్యం' -కీర్తి, ఐఏఎస్
ప్రచురణ
"ఈ కరోనా సంక్షోభం సమయంలో నా పెళ్లి కంటే, ప్రజల ప్రాణాలను కాపాడటమే నాకు ముఖ్యం" అంటున్నారు ఐఏఎస్ అధికారిణి కీర్తి జల్లి. ఆమె స్వస్థలం వరంగల్. ప్రస్తుతం అసోంలో విధులు నిర్వహిస్తున్నారు.
ఇటీవలే ఆమె వివాహం జరిగింది. పెళ్లి కోసం సెలవులు పెట్టలేనని, వరుడినే అసోం రమ్మని అక్కడే నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు.
రిపోర్టింగ్: పద్మ మీనాక్షి, ఎడిటింగ్: చంద్రశేఖర్
ఇవి కూడా చదవండి:
- చైనాలో మరో ఇన్ఫెక్షన్... 4 వేల మందికి సోకిన బ్రుసెలోసిస్ బ్యాక్టీరియా లక్షణాలేంటి?
- వారంలో ఆరు రోజులు సబ్రిజిస్ట్రార్.. ఆదివారం వ్యవసాయ కూలీ
- శ్రీలంక ప్రజలు ఆకలి బారిన పడకుండా పనస కాయలే కాపాడుతున్నాయా...
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- PCOD: ''తనకు పీరియడ్స్ సరిగా రావు.. ఎప్పుడూ లేటే.. పిల్లలు పుట్టే అవకాశం వుందో లేదో చూడండి’’
- మోదీ ప్రభుత్వం చైనా బ్యాంక్ నుంచి కోట్ల డాలర్ల రుణం తీసుకుందా? నిజం ఏంటి? - BBC Fact Check
- 'కరోనావైరస్ నుంచి కోలుకున్నాను... కానీ, కంప్యూటర్ స్క్రీన్ నన్ను దెయ్యంలా వెంటాడుతోంది'
- ప్రపంచంలో తొలి టీకా ప్రచారాన్ని భారత రాణులే చేపట్టారా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)