పాకిస్తాన్తో యుద్ధం చేయమని ముస్లిం రెజిమెంట్ చెప్పిందనే ప్రచారంలో నిజమెంత?
ప్రచురణ
1965లో పాకిస్తాన్ సైన్యంతో పోరాడేందుకు ముస్లిం సైన్యం నిరాకరించిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్త చక్కర్లు కొడుతోంది.
ఈ నేపథ్యంలో ముస్లిం రెజిమెంట్ లోని సైనికుల దగ్గర్నుంచి ఇండియన్ ఆర్మీ ఆయుధాలు స్వాధీనం చేసుకుని, ముస్లిం రెజిమెంట్ ను రద్దు చేసిందంటూ రాసుకొచ్చారు. అసలు ఈ ప్రచారంలో నిజమెంత? బీబీసీ పరిశోధనలో ఏం తేలింది.
ఇవి కూడా చదవండి:
- విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణానికి 9 ఏళ్లు ఎందుకు? ఈ క్రెడిట్ ఎవరిది?
- ‘నా చిన్నప్పుడు తాలిబన్లు మా అమ్మను కొరడాతో కొట్టారు.. ఇప్పుడు బీబీసీ రిపోర్టర్గా ప్రశ్నించా’
- అరుణ్ శౌరి: వాజపేయి కేబినెట్లో మంత్రి.. మోదీ ప్రభుత్వం వచ్చాక సీబీఐ కేసులో నిందితుడు ఎలా అయ్యారు?
- మోదీ ప్రభుత్వానికి లక్ష కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ సాధ్యమేనా?
- ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణతో నిరుద్యోగం మరింత పెరుగుతుందా
- హైదరాబాద్ పేరెత్తకుంటే.. కశ్మీర్ను పాకిస్తాన్కు వదిలేస్తామని పటేల్ చెప్పింది నిజమేనా?
- మహాత్మా గాంధీ: అహింసతో స్వాతంత్ర్యం సిద్ధించిందన్నది నిజమేనా!
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)