బఠానీలు, బంగాళదుంపలతో తయారు చేసే ప్లాస్టిక్ ఇది

ప్రచురణ

వివిధ రకాల వస్తువుల్లో వాడే మైక్రో ప్లాస్టిక్ పర్యావరణానికి, సముద్రంలో జీవులకు ప్రమాదకారిగా మారుతోంది.

అందుకే శాస్త్రవేత్తలు బయోడీగ్రేడ్ ప్లాస్టిక్ మీద దృష్టి పెట్టారు.

బఠానీ గింజలు, బంగాళ దుంపల నుంచి ప్లాస్టిక్ తయారు చేస్తున్నారు.

ఈ ప్లాస్టిక్ పర్యావరణానికి హాని చెయ్యదు సరికదా.. నీటిలో కలసిన తర్వాత చేపలకు ఆహారంగా మారుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)