You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఈ షిప్ మనిషి ప్రమేయం లేకుండానే సముద్రాలు దాటగలదు
ప్రచురణ
ఇది మానవరహిత నౌక. పూర్తిగా కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తోనే పనిచేస్తుంది.
ఇందులో ఒక్క మనిషి కూడా ఉండరు. బ్రిటన్ నుంచి అమెరికాకు ఒంటరిగానే ప్రయాణిస్తుంది. ఈ నౌకను పరిశోధనల కోసం వినియోగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- టిక్టాక్, వీచాట్: అమెరికాలో ఆదివారం నుంచి కనుమరుగు కానున్న యాప్లు
- నేటి నుంచి ఐపీఎల్ 2020... ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్లు ఆడుతుంటే, టీవీల్లో చూసే జనాలకు ఆసక్తి ఉంటుందా?
- జంతువుల్లో సూపర్ డాడ్స్: మగ జంతువుల్లో సంతానోత్పత్తిని పెంచుతున్న జన్యు సవరణలు
- మోదీ ప్రభుత్వం చైనా బ్యాంక్ నుంచి కోట్ల డాలర్ల రుణం తీసుకుందా? నిజం ఏంటి? - BBC Fact Check
- ‘బాత్రూం వద్ద మాటువేసి నాపై లైంగిక దాడి చేశారు’ - ట్రంప్పై మాజీ మోడల్ ఆరోపణలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)