పాకిస్తాన్‌లో వరదల్లో చిక్కుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్న 19 లక్షల మంది

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్‌లో వరదల్లో చిక్కుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్న 19 లక్షల మంది
ప్రచురణ

పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్‌లో వ‌ర‌ద‌లు అనేక ప్రాంతాలను జలమయం చేశాయి.

ఈ వరదల్లో సుమారు 19 లక్షల మంది చిక్కుకున్నారు. ప్రభుత్వం వరద సహాయ చర్యలు సక్రమంగా చేపట్టలేకపోవడంతో ప్రజలు ఆహారం కూడా అందక అల్లాడుతున్నారు.

సింధ్ ప్రావిన్స్ వరద బాధితుల్లో 60 నుంచి 70 శాతం మంది హిందువులే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)