రూ. 22 లక్షల విలువైన వెంటిలేటర్లు రూ. 50 వేలకే తయారుచేసిన అఫ్గాన్ బాలికలు
ప్రచురణ
అఫ్గానిస్తాన్కు చెందిన ఈ అమ్మాయిల బందం కోవిడ్-19 చికిత్సలో ఉపయోగించే వెంటిలేటర్లను చౌకగా తయారుచేస్తోంది.
అఫ్గానిస్తాన్ జనాభా సుమారు 3.89 కోట్లు కాగా ఆ దేశంలో అందుబాటులో ఉన్నవి 800 వెంటిలేటర్లే.
దాంతో కొరతను అధిగమించడానికి రోబోటిక్స్ పరిజ్ఞానం ఉన్న కొందరు అమ్మాయిలు ఏమైనా చేయాలనుకున్నారు.
మూడు నెలల పాటు శ్రమించి సుమారు రూ.50 వేల ధరలోనే ఖర్చుతో వెంటిలేటర్లు తయారుచేశారు.
మరి, వారేమంటున్నారో చూడండి.
ఇవి కూడా చదవండి:
- అయోధ్యలో రామమందిరం కింద టైమ్ కాప్స్యూల్?.. అందులో దాగిన రహస్యమేంటి
- విశాఖపట్నం హిందుస్తాన్ షిప్యార్డులో కుప్పకూలిన క్రేన్.. 11 మంది మృతి
- రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ మృతి
- మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మృతి
- కరోనా విపత్తు బొగ్గు పరిశ్రమను అంతమొందిస్తుందా
- మేఘాలయ: 'ర్యాట్ హోల్' బొగ్గు గనిలో ఎలా పనిచేస్తారు
- ఆంధ్రప్రదేశ్లో బొగ్గు గనులు: తక్కువ లోతులోనే బొగ్గు ఉన్నా ఎందుకు తవ్వట్లేదు?
- భారత్లో నాలుగు దశాబ్దాల్లో తొలిసారిగా భారీగా తగ్గిన కర్బన ఉద్గారాలు
- ర్యాట్ హోల్ మైనింగ్: బొగ్గుగనిలో చిక్కుకున్న కార్మికులు.. కాపాడడం సాధ్యమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)