వికాస్ దుబే ‘ఎన్‌కౌంటర్’ ఎలా జరిగింది? పోలీసులు ఏమంటున్నారు?

వీడియో క్యాప్షన్, వికాస్ దుబే ఎన్‌కౌంటర్ ఎలా జరిగింది?
ప్రచురణ

ఎనిమిది మంది పోలీసులను చంపి పరారైన గ్యాంగస్టర్ వికాస్ దుబేను... మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ఆలయం దగ్గర పోలీసులు పట్టుకున్నారు.

అతన్ని కాన్ఫూర్ తీసుకొస్తుండగా జరిగిన ‘ఎన్‌కౌంటర్’లో వికాస్ దుబే ప్రాణాలు కోల్పోయారు. ఇంతకీ ఆ ‘ఎన్‌కౌంటర్’ ఎలా జరిగింది? పోలీసులేమంటున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)