భారత్- చైనా సరిహద్దు ఉద్రిక్తతలు: యుద్ధంపై భయం.. భయంగా లేహ్ ప్రజలు
ప్రచురణ
భారత్ - చైనా సరిహద్దుల్లో గల్వాన్ లోయ ప్రాంతంలో రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణలో తెలంగాణ వాసి కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది చనిపోయారు.
ఈ ఘర్షణకు కారణాలేమిటో భారత సైన్యం చెప్పడం లేదు.
సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై లద్ధాఖ్ ప్రాంతంలోని లేహ్ పట్టణ ప్రజలు ఏమనుకొంటున్నారు? లేహ్ నుంచి బీబీసీ ప్రతినిధి అమీర్ పీర్జాదా అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- భారత్లో పెరుగుతున్న కోవిడ్ కేసులు: ఐదు ప్రశ్నలు
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- గాల్వన్ వ్యాలీ ఘర్షణల్లో భారతీయ సైనికులు మిస్సయ్యారా? ‘పది మందిని విడుదల చేసిన చైనా’
- జాన్ బోల్టన్ పుస్తకం: ‘డోనల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సహాయం కోరారు’
- కరోనావైరస్: ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం పిసినారితనం చూపిందా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్లను ఎదుర్కోవచ్చా?
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- మాస్క్లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)