కరోనావైరస్ మరణాలు: మృతదేహాల సేకర్తలతో ప్రయాణం

ప్రచురణ

బ్రెజిల్‌లో కరోనావైరస్ కారణంగా చనిపోతున్న వారి సంఖ్య అధికంగా ఉంది.

కోవిడ్ 19 వల్ల చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించటానికి ఎస్ఓఎస్ ఫునెరల్ అనే సంస్థ ఉచితంగా సేవలు అందిస్తోంది.

ఆ సంస్థతో కలిసి సేవ చేస్తున్న బాడీ కలెక్టర్లు ఆ పనులు ఎలా చేస్తున్నారో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)