స్పేస్ ఎక్స్: రోదశిలోకి మనుషులను పంపిన మొదటి ప్రైవేటు సంస్థగా ఎలా ఎదిగింది?
ప్రచురణ
మొదటిసారిగా ఓ ప్రైవేటు కంపెనీ స్పేస్ ఎక్స్ వ్యోమగాములు రోదశిలోకి పంపించింది.
తొమ్మిదేళ్ల తర్వాత అమెరికా గడ్డపై నుంచి తొలిసారిగా ఇలాంటి మిషన్ను విజయవంతంగా చేపట్టారు.
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) అంతరిక్ష నౌకను పక్కన పెట్టిన తర్వాత రోదశిలోకి మనుషులను పంపించటానికి ప్రైవేటు రంగంపై దృష్టి సారించింది.
ఇవి కూడా చదవండి:
- జార్జ్ ఫ్లాయిడ్ చనిపోవడానికి ముందు ఆఖరి 30 నిమిషాల్లో ఏం జరిగింది?
- అమెరికా అంతటా విస్తరిస్తున్న ఆగ్రహ జ్వాలలు - ‘‘ఊపిరి ఆడటం లేదు... చచ్చిపోతున్నాం’’
- ఇండియాలో ఆన్లైన్ మోసాలు 600 శాతం పెరిగాయి.. ఎలా మోసం చేస్తున్నారో తెలుసుకోండి.. మీరు మోసపోకుండా జాగ్రత్తపడండి
- జీ7 సదస్సు: భారత్ను ట్రంప్ ఎందుకు ఆహ్వానించారు.. ఈ గ్రూప్లో చైనా ఎందుకు లేదు
- కరోనావైరస్ లాక్డౌన్: కడలి మీద నెలల తరబడి కష్టాల నావలో చిక్కుకుపోయినవాళ్లు ఏం చేస్తున్నారు
- ప్రపంచ ఆరోగ్య సంస్థతో అమెరికా తెగతెంపులు - ట్రంప్
- డోనల్డ్ ట్రంప్: ‘భారత్, చైనాల సరిహద్దు వివాదంలో మధ్యవర్తిత్వం వహించేందుకు అమెరికా సిద్ధం’
- భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు ఎందుకు పెరుగుతున్నాయి.. ‘సరిహద్దు’ తెర వెనుక ఏం జరుగుతోంది
- ‘మోదీతో కలిసి తింటే ఎంతో బాగుండేది’: సమోసాలు తయారు చేసి ట్వీట్ చేసిన ఆస్ట్రేలియా ప్రధాని
- ‘ఫాల్కన్’ రాకెట్ మీద ‘క్రూ డ్రాగన్’ అంతరిక్షయానం: నాసా ‘ప్రైవేటు’ మిషన్ గురించి 10 ప్రశ్నలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)