You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వీడియో: కరాచీలో ఇళ్ల మీద కూలిన పాకిస్తాన్ అంతర్జాతీయ విమానయాన సంస్థ విమానం
పాకిస్తాన్ అంతర్జాతీయ విమానయాన సంస్థకు చెందిన ఒక విమానం కరాచీ విమానాశ్రయానికి సమీపంలో ఒక కాలనీ వద్ద కూలిపోయిందని అధికారులు తెలిపారు.
ఈ విమానంలో మొత్తం 99 మంది ఉన్నారు. అయితే, 30 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉంది.
పాకిస్తాన్లోని లాహోర్ నగరం నుంచి కరాచీలోని జిన్నా విమానాశ్రయానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
లాక్డౌన్ అనంతరం వాణిజ్య కార్యకలాపాల కోసం విమానాలను అనుమతించిన కొన్ని రోజులకే ఈ విమాన ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం.
ప్రధాన వార్త: కరాచీ: ఇళ్ల మీద కూలిన PIA విమానం.. ‘రెండు ఇంజిన్లు దెబ్బతిన్నాయి.. మేడే, మేడే, మేడే’ - పైలట్ ఆఖరి మాటలు
ఇవి కూడా చదవండి:
- పైలట్లకు ఇంగ్లిష్ రాకపోవడమే విమాన ప్రమాదాలకు కారణమా?
- 2018లో పెరిగిన విమాన ప్రమాద మరణాలు.. ఒక్క ఏడాదే 556 మంది చనిపోయారు
- ప్రపంచవ్యాప్తంగా 737 మాక్స్ 8 విమానాలను నిలిపేసిన బోయింగ్
- పాకిస్తాన్ గగనతలంపై నిషేధంతో భారత విమానాలు ఎలా ప్రయాణిస్తున్నాయి
- పాకిస్తాన్ మీదుగా విమానాలు బంద్
- మేడ మీదే విమానం తయారీ
- ‘నేవీ నుంచి బయటపడటానికి విమానాన్ని దొంగిలించా’
- మీరు ఎక్కే విమానం ఎంత వరకు సురక్షితం?
- ఇంటెన్సివ్ పేరెంటింగ్ అంటే ఏమిటి? ఈ తరహా పెంపకం పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
- చెన్నై సిక్స్: ‘చేయని నేరానికి చిక్కుకుపోయా.. భారతీయ జైల్లోనే చచ్చిపోతా అనుకున్నా’ - బ్రిటన్ మాజీ సైనికుడి కథ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)