You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సొమాలియాలో మిడతల దండయాత్ర... అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రభుత్వం
ప్రచురణ
సొమాలియా ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఆ దేశంపై ప్రస్తుతం దండయాత్ర జరుగుతోంది. దండయాత్ర అంటే పొరుగుదేశం ఏదైనా దానిపై దాడి చేస్తోందని అనుకోకండి. ఎందుకంటే.. అక్కడ జరుగుతున్నది మిడతల దండయాత్ర.
సొమాలియాతో పాటు తూర్పు ఆఫ్రికాలోని అనేక దేశాలపై లక్షలాది మిడతలు దాడి చేస్తున్నాయి. పంట పొలాలను సర్వనాశనం చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి.
- సీఏఏ, ఎన్ఆర్సీ, ఆర్టికల్ 370 రద్దుపై ఈయూ పార్లమెంటులో చర్చలు.. భారత్ వ్యతిరేక ప్రతిపాదనలు
- CAA-NRC: జనన ధ్రువీకరణ పత్రాల కోసం మాలెగావ్లో 4 నెలల్లో 50వేల దరఖాస్తులు
- కరోనా వైరస్: ఇన్ఫెక్షన్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరు మ్యాపుల్లో...
- పాకిస్తాన్: తినడానికి రొట్టెలు కూడా దొరకడం లేదు.. గోధుమ పిండి కొరతతో అల్లాడుతున్న ప్రజలు
- కరీమ్ లాలా: ఈ ముంబయి మాఫియా డాన్ను ఇందిరా గాంధీ ఎందుకు కలిశారు?
- సముద్రజీవులను, భారీ తిమింగలాలను సైతం చంపేస్తున్న ‘ఘోస్ట్ గేర్’
- బంగారం ధరలకు, అంతర్జాతీయ సంక్షోభాలకు ఏమిటి సంబంధం...
- కరోనావైరస్: చైనాలో 80 మంది మృతి... విదేశాలకు విస్తరిస్తున్న భయం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)