You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వీడియో: రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వమని మడగాస్కర్ రైతులు ఎందుకు అంటున్నారు..
మడగాస్కర్లో కొత్త రాజధాని నిర్మించాలని ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రీ రాజోయెల్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి టానా మాసువాండ్రా అని పేరు పెట్టారు.
ప్రస్తుత రాజధాని అంటానిరివోకు సమీపంలో ఉన్న వెయ్యి ఎకరాల విస్తీర్ణంలోని వ్యవసాయ క్షేత్రాలను వేరే చోటుకు తరలించి, ఆ స్థానంలో దీన్ని నిర్మించాలని భావిస్తోంది.
అయితే, ఆ భూములు అప్పగించేందుకు రైతులు అంగీకరించడం లేదు.
రైతుల ఇచే ఒక్కో భూమికి ఐదు రెట్ల స్థలాన్ని బెవోయ్ అనే ప్రాంతంలో వారికి కేటాయిస్తామని మడగాస్కర్ అధ్యక్షుడు ఆండ్రీ రాజోయెల్ అంటున్నారు.
కానీ, ఆ ప్రాంతం ఇప్పుడున్న రాజధానికి 700 కి.మీ.ల దూరంలో ఉంది. అందుకే, అక్కడికి తరలివెళ్లేందుకు రైతులు ఇష్టపడటం లేదు.
ఈ విషయం గురించి సమగ్ర కథనాన్ని పైనున్న వీడియోలో చూడొచ్చు.
ఇవి కూడా చదవండి
- శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే: ‘మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది మేమే’.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఫడణవీస్
- ఈ దేశాలు రాజధాని నగరాలను ఎందుకు మార్చాయి?
- మహారాష్ట్ర: బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో తెరవెనుక ఏం జరిగింది?
- రాజధానుల ఎంపిక ఎలా జరుగుతుంది?
- తొలి రాత్రే అనుమానం... మహిళలను మానసికంగా చంపేస్తున్న ‘రక్త పరీక్షలు’
- ఏపీ రాజధాని అమరావతిపై బీబీసీతో బొత్స ఏమన్నారంటే...
- కృత్రిమ దీవులు నిర్మిస్తామన్న చైనా కంపెనీలు.. అక్కర్లేదన్న పసిఫిక్ దేశం తువాలు
- ‘అమరావతి రుణాన్ని తిరస్కరించాలన్న ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానిదే.. ప్రపంచ బ్యాంకుది కాదు’
- కొందరికి మరో చేగువేరా, మరికొందరికి ఆవేశపరుడు.. ఇంతకీ ఎవరీ జార్జిరెడ్డి?
- అమరావతి: ఎన్జీటీ తీర్పులో ఏముంది?
- తొలి రాత్రే అనుమానం... మహిళలను మానసికంగా చంపేస్తున్న ‘రక్త పరీక్షలు’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)