వీడియో: మనిషి చరిత్రను తిరగరాయగల పుర్రె ఇది
మానవ జాతి చరిత్రను తిరగరాయగల పరిశోధన ఇది. రెండు లక్షల పది వేల ఏళ్లనాటి మానవునికి సంబంధించిన ఒక పుర్రెను ఆఫ్రికా వెలుపల పరిశోధకులు కనుగొన్నారు.
ఇప్పటివరకూ హోమోసెపియన్స్ ఆఫ్రికా నుంచి మొదట ఐరోపాకు వచ్చినట్లు చరిత్ర ఉంది. ఐరోపాలోని గ్రీస్లో గుర్తించిన ఈ పుర్రె ఈ చరిత్రను తిరగరాస్తుందని శాస్త్రవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు.
మానవుని పరిణామ క్రమం మొదటగా ఆఫ్రికాలో ప్రారంభమైంది. ఐరోపా, ఆసియాల్లో నియాన్డెర్తాల్స్, డెనిసోవన్స్ లాంటి మానవ జాతులు అంతరించిపోయాయి. మనం ఇప్పటివరకు చదువుకున్నదాని ప్రకారం- మన పూర్వీకులు ఆఫ్రికా ఖండం నుంచి క్రమంగా ప్రపంచంలో విస్తరించారు.
దక్షిణ గ్రీస్లోని అపిడిమాలో కనుగొన్ని మానవ పుర్రె ఈ భావనను మార్చేలా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- తాగు నీటి సమస్యను సింగపూర్ ఎలా అధిగమిస్తోంది?
- దుబాయ్ యువరాణి.. భర్తను వదిలి లండన్ ఎందుకు పారిపోయారు?
- చైనా ముస్లింలు: పిల్లలను కుటుంబాలకు దూరం చేస్తున్నారు
- అరబ్ దేశాల్లో మతాన్ని వదిలేసేవారు పెరుగుతున్నారు :బీబీసీ సమగ్ర సర్వే
- ఉత్తర, దక్షిణ కొరియాల్లాగా భారత్-పాకిస్తాన్ దగ్గరవడం సాధ్యమేనా?
- ఈ ఊరి బావి నీళ్ళు తాగితే కవలలు పుడతారా...
- ఐవీఎఫ్: తమకు పుట్టిన పిల్లల్లో తమ లక్షణాలు లేవంటూ కేసు వేసిన దంపతులు
- మోదీ-షాల కాలంలో కాంగ్రెస్: పునర్వైభవం కోసం కాదు, మనుగడ కోసం పోరాటం
- ఏనుగులు, సింహాలు, ఖడ్గమృగాల మధ్యలో క్రికెట్ ఆడితే ఎలా ఉంటుంది
- 'నా పాపను బయోవేస్ట్ అన్నారు. ఆ మాటకు నా గుండె పగిలింది‘
- 1971లో భారత్పై పాకిస్తాన్ దాడి చేయబోతోందన్న విషయం RAW కి ముందే ఎలా తెలిసింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)