వీడియో: #INDvSL మ్యాచ్ చూస్తుంటే విమానం శబ్ధం వినిపిస్తోంది.. ఆ విమానం ఇదే
ప్రచురణ
హెడింగ్లేలో భారత్, శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా ఒక చిన్నపాటి విమానం మైదానానికి సమీపంలో ఎగురుతోంది.
టీవీ, మొబైల్ ఫోన్లలో క్రికెట్ చూస్తున్నవారంతా.. కామెంట్రీ సందర్భంగా ఈ విమానం శబ్ధాన్ని వింటున్నారు.
ఆ విమానానికి #JusticeForKashmir (కశ్మీర్కు న్యాయం) అని రాసి ఉన్న బ్యానర్ కట్టారని హెడింగ్లే నుంచి బీబీసీ ప్రతినిధి నితిన్ శ్రీవాస్తవ చెప్పారు.
అయితే, ఈ విమానాన్ని ఎవరు నడుపుతున్నారు? ఇలా ఎందుకు బ్యానర్ కట్టారు అన్న వివరాలు ఇంకా తెలియరాలేదు.
అయితే, ఈ హ్యాష్ ట్యాగ్ మాత్రం ట్విటర్లో ట్రెండ్ అవుతోంది.
ఇవి కూడా చదవండి:
- LIVE: #INDvSL ధోనీ మూడు క్యాచ్లు, ఒక స్టంపింగ్.. శ్రీలంక 21 ఓవర్లలో 87/4
- సెమీఫైనల్స్ ఆడే ముందు భారత్ ఏం చేయాలి...
- బ్రిటిష్ పాలకులు మొదటి భారత క్రికెట్ జట్టును ఎలా తయారు చేశారు...
- 1983 వరల్డ్ కప్ సెమీఫైనల్: స్టంప్ తీసి ప్రేక్షకులను బెదిరించిన అంపైర్
- రిహార్సల్స్ చేయిస్తున్న ట్రైయినర్ను చంపేసిన సర్కస్ పులులు
- ధోనీ లేని భారత జట్టును ఊహించగలరా...
- జీరో బడ్జెట్ వ్యవసాయం అంటే ఏమిటి? కేంద్ర ఆర్ధికమంత్రి ఏపీని ఎందుకు ప్రస్తావించారు...
- 'ఓ బేబీ': 70 ఏళ్ల వృద్ధురాలు 24 ఏళ్ల యువతిగా మారితే...
- చైనా ముస్లింలు: పిల్లలను కుటుంబాలకు దూరం చేస్తున్నారు
- కశ్మీర్ విలీనం: ఇది నేటికీ రగులుతున్న సమస్య
- హైదరాబాద్ పేరెత్తకుంటే.. కశ్మీర్ను పాకిస్తాన్కు వదిలేస్తామని పటేల్ చెప్పింది నిజమేనా?
- కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చిన 'ఆర్టికల్ 370' రద్దు సాధ్యమేనా?
- పాకిస్తాన్ 'దుర్మార్గమైన అజెండా': చర్చల రద్దుకు దారి తీసిన ఈ స్టాంపులపై ఏముంది?
బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)