వీడియో: పది లక్షల మంది ముస్లింలను నిర్బంధించిన చైనా
ఎలాంటి నేరానికి పాల్పడనప్పటికీ, ఏ రకమైన విచారణ లేకుండానే.... చైనాలో పది లక్షల మందికి పైగా ముస్లింలను డిటెన్షన్ కేంద్రాల్లో నిర్బంధించారు. పశ్చిమ ప్రాంతంలోని షిన్ జియాంగ్ లో ఉన్న ఇలాంటి కొన్ని కేంద్రాలను పరిశీలించేందుకు బీబీసీకి అరుదైన అనుమతి లభించింది.
మొదట్లో చైనా తమ దేశంలో అసలు ఇలాంటి శిబిరాలే లేవంటూ తోసిపుచ్చుతూ వచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం.. అవన్నీ ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు తాము నడుపుతున్న పాఠశాలలని చెబుతోంది.
పెద్ద పెద్ద సురక్షితమైన భవనాల్లో లక్షలాది మంది ముస్లింలను నిర్బంధిస్తున్నారనే ఆరోపణలను చైనా ఇంతకాలం తిరస్కరిస్తూ వచ్చింది.
కానీ, ఇప్పుడు మాకు వీటి లోపలికి వెళ్లేందుకు అనుమతి లభించింది. ఇందులో ఉన్నవారెవరూ బందీలు కాదనీ.. విద్యార్థులు మాత్రమేననీ... అలాగే ఈ తరహా బ్రెయిన్ వాషింగ్ కోసం వీరంతా స్వచ్ఛందంగానే ఇక్కడికి వచ్చారనే సందేశం ఇవ్వాలనుకుంటోంది చైనా.
ఇవి కూడా చదవండి:
- లక్షలాది మంది ముస్లింలను చైనా ఎందుకు నిర్బంధిస్తోంది?
- చైనాలో వీగర్ ముస్లింలు ఏమైపోతున్నారు?
- చెన్నైలో తాగునీటికి కటకట: వర్షాలు పడకుంటే మురుగునీరే దిక్కా?
- పెళ్లి పేరుతో పాక్ అమ్మాయిలను వ్యభిచారంలో దించుతున్న చైనా అబ్బాయిలు
- మనిషి పాదాల పరిమాణం రోజురోజుకు పెరిగిపోతోంది.. ఎందుకో తెలుసా
- శాంసంగ్: స్మార్ట్ టీవీలపై వైరస్ దాడులను నివారించేందుకు ఇలా చేయడి
- శ్రీలంక: యుద్ధంలో బద్ధ శత్రువులు ప్రేమలో పడ్డారు
- ప్రపంచకప్ నుంచి శిఖర్ ధావన్ ఔట్
- 15 రాత్రుల్లో 121 మంది మహిళలతో... ప్రాచీన చైనా చక్రవర్తుల జీవితాన్ని గణితశాస్త్రం ఎలా ప్రభావతం చేసింది?
- భారీ విమానాన్ని సముద్రంలో ముంచేసిన టర్కీ.. ఎందుకంటే..
- చైనాలో వ్యభిచార వ్యాపారం.. సెక్స్ బానిసత్వంలో మగ్గిపోతున్న ఉత్తర కొరియా అమ్మాయిలు
- హాంకాంగ్ నిరసనల ముఖ చిత్రం ఇతడే.. పేరు జాషువా.. వయసు 22 ఏళ్లు.. లక్షలాది మందిని ఎలా కదిలించాడు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)