వీడియో: శ్రీలంక యుద్ధంలో బద్ధ శత్రువులు ప్రేమలో పడ్డారు
ప్రచురణ
చరిత్రలో ఎన్నో ప్రేమకథలను చూశాం... విన్నాం. కుల, మత, వర్గ భేదాలను పక్కనపెట్టి ప్రేమను గెలిపించుకున్న వారెందరో ఉన్నారు. ఈ ప్రేమ కథ కూడా అలాంటిదే.. కానీ కాస్త విభిన్నం.
30 ఏళ్ళ పాటు అంతర్యుద్ధంతో అతలాకుతలమైన శ్రీలంకలో ఈ ప్రేమ కథ వినూత్నమైందనే చెప్పుకోవాలి. ఎందుకంటే వైరివర్గాలకు చెందిన రోషన్, గౌరిలు యుద్ధ కాలంలో బద్ధ శత్రువులు.
కానీ ఐదేళ్ల క్రితం వారిమధ్య ప్రేమ చిగురించింది. ఇప్పుడూ వారిద్దరూ పెళ్లి చేసుకుని హాయిగా జీవిస్తున్నారు. క్రాసింగ్ డివైడ్స్ పేరిట బీబీసీ అందిస్తున్న కథనాల్లో ఇదొకటి.
ఇవి కూడా చదవండి:
- శ్రీలంక: హిందూ ఆలయాల వద్ద జంతుబలిని నిషేధించనున్న ప్రభుత్వం
- శ్రీలంకలో దాడులను భారత్ ముందే ఎలా పసిగట్టింది?
- శ్రీలంక ముస్లింల అసాధారణ చర్య.. హింసాత్మక అతివాదులను దూరం పెట్టేందుకు మసీదు కూల్చివేత
- శ్రీలంక: యుద్ధం ముగిసి పదేళ్లైంది.. మరి అదృశ్యమైన తమిళ టైగర్లు ఎక్కడ?
- కొబ్బరి కల్లు.. శ్రీలంక నుంచి ప్రపంచమంతా ప్రయాణిస్తున్న మత్తు పానీయం
- ఎల్టీటీఈ ప్రభాకరన్: హీరోనా... విలనా?
- శ్రీలంకలో దొరికిన ఈ అస్థిపంజరాలు ఎవరివి?
- శ్రీలంకలో భారత్ నేర్చుకున్న పాఠమేంటి?
- బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇచ్చిన రాజీవ్ గాంధీని చంపించిన ఎల్టీటీఈ ప్రభాకరన్
- ముగిసిన యుద్ధం.. మానని గాయం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)