వినరో భాగ్యము విష్ణుకథ సినిమా రివ్యూ: చూడడం నిజంగా భాగ్యమేనా?

ప్రచురణ

కొత్త దర్శకులు కొత్తగా ఆలోచిస్తున్నారు. లాజిక్కులు కాకుండా మ్యాజిక్కులని ఆశ్రయిస్తున్నారు. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులకు సరదాగా కాలక్షేపం అవుతుందా లేదా అనే అంశంపైనే దృష్టి పెడుతున్నారు.

కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా కొత్త దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తీసిన 'విన‌రో భాగ్యము విష్ణుక‌థ‌'లో కూడా ఇదే ప్రయత్నం జరిగింది.

మరి ఈ ప్రయత్నం ఎంతవరకూ ఫలించింది? కాన్సెప్ట్‌తో మొదలై.. లవ్, కామెడీ మిక్స్‌ అయి, క్రైమ్‌ నుంచి సస్పెన్స్‌ వైపు సాగే ఈ డ్రామా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇచ్చింది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)