దిల్లీ సిటీ బస్సుల్లో తొలిసారిగా 11 మంది మహిళా డ్రైవర్లు
ప్రచురణ
తొలిసారిగా దిల్లీ ప్రభుత్వం డీటీసీ బస్సుల్లో 11 మంది మహిళా డ్రైవర్లను నియమించింది. మహిళా డ్రైవర్ల మొదటి బృందం ఇదే.
ట్రాక్టర్ నడిపే బబితకు కూడా ఈ ఉద్యోగం వచ్చింది. పెద్ద బస్సు నడపడం గొప్ప విషయమని, మంచి ఉద్యోగం దొరికిందని సన్నిహితులు అభినందిస్తున్నారని ఆమె అన్నారు.
ఈ బృందంలోని ఇతర మహిళలు ఏమంటున్నారు?
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ: బాధితులకు నష్టపరిహారం ఎలా ఇస్తారు, ప్రభుత్వం తనకు నచ్చినంత ఇవ్వడం కరెక్టేనా?
- కరోనా మహమ్మారి తరువాత చైనా అధ్యక్షుడి తొలి విదేశీ పర్యటన, పుతిన్తో భేటీ కానున్న షీ జిన్పింగ్
- శ్రీలంకను ఐక్యరాజ్యసమితిలో భారత్ ఎందుకు తప్పుపట్టింది, దీనిపై చైనా ఎలా జోక్యం చేసుకుంది?
- INDvsPAK మ్యాచ్లో షాహిద్ అఫ్రిదీ కూతురు భారత జాతీయ జెండాను ఎందుకు ఊపింది?
- జ్ఞానవాపి కేసు: ‘ఇది ఇంతటితో ఆగేలా కనిపించడం లేదు. ఈ మసీదు... ఆ మసీదు ఇలా కొనసాగుతూనే ఉంటుంది’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)