ముంబయి: దోమలను పట్టుకునేందుకు పొద్దున్నే పనిలోకి దిగుతున్న ఇన్సెక్ట్ కలెక్టర్ శ్యామ్ సక్పాల్
ప్రచురణ
వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు ముంబయి నగర పాలక సంస్థ ఓ వినూత్న ప్రయోగం చేస్తోంది.
ఎన్సెఫలైటిస్... అంటే మెదడువాపు వ్యాధుల వంటివి వ్యాపింపచేసే క్యూలెక్స్ రకం దోమలను పట్టుకునేందుకు తెల్లవారుజామునే పనిలోకి దిగుతున్నారు ఇన్సెక్ట్ కలెక్టర్ శ్యామ్ సక్పాల్.
మరి ఈ ప్రయోగం ఏమైనా ఫలితాలిస్తోందా? అధికారులు ఏయే విషయాలను గుర్తించారు? బీబీసీ ప్రతినిధి మయంక్ భాగవత్ అందిస్తున్న ఈ కథనంలో చూద్దాం...
ఇవి కూడా చదవండి:
- బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో దోషుల విడుదలపై బీజేపీ ఎందుకు మౌనం వహిస్తోంది?
- లైగర్ రివ్యూ: బాక్సాఫీసు బరిలో ’బాక్సర్’ గెలిచాడా? లేదా?
- మహిళల గురించి మనుస్మృతి ఏం చెబుతోంది... 2,000 ఏళ్ల నాటి ఈ హిందూ నియమావళిని నేటి భారత మహిళలు పాటించాలా?
- నరేంద్ర మోదీని నేరుగా ఢీకొట్టేందుకు రాహుల్ గాంధీ ఎందుకు సిద్ధపడటం లేదు?
- ముఖ్యమంత్రి జగన్ పర్యటన సమయంలో ప్రజా సంఘాలు, ప్రతిపక్ష నాయకులను ఎందుకు నిర్బంధిస్తున్నారు? ఇది చట్టబద్ధమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)